Aathmeeyulu Novel Telugu
పచ్చటి ప్రకృతి ఒడిలో వెచ్చగా ఒదిగినట్టున్న మునివల్లె ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో జగన్నాధం ధనికుడైన భూస్వామి. చాలా ఆదర్శ భావాలు గల వ్యక్తి. మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలా వున్న యీ అంతస్థుల భేదాలు వై దొలిగిపోతేగాని మానవజాతికి విముక్తిలేదని, యీ కక్షలు, వైషమ్యాలు అప్పుడుగాని తొలిగిపోవనే సిద్ధాంతాన్ని నమ్మి, దాన్ని ధైర్యంగా ఆచరణలో పెట్టగలిగిన వ్యక్తి ఆయన. తనకు తోచి తవరకూ ఎదుటివారికి మంచిచేయటం, సాటివారిని తరతమ భేదబుద్ధి డా, సమానంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా చూడటం ఆయన
వం. సన్నకారు రైతులు, పేదలు, సాదలు అంతా ఆయన దగ్గరికి అనుక్షణం సలహాకో, సంప్రదింపులలో “జగన్నాధం రాబూ!” అంటూ వస్తూ పుంటారు. రైతులుగానీ, కూలీలుగాని, ఎవరైనాసరే జగన్నాధం “పేరు చెబితే వెంటనే రెండు చేతులూ ఎత్తి దణ్యం పెట్టి, “ధర్మంగల తండ్రి, వెయ్యేళ్ళు బ్రతకాల” అంటారు. ఈ ప్రపంచంలో ఎవరికైనా మంచి చేస్తుంటే, చూసి మెచ్చుకునే వారికంటే, ఈర్ష్యపడి కౌంటీ కొక్కిరాయి. మాటలతో అవహేళన చేసేవారే ఎక్కువ, మునిపల్లెలో అగన్నాధం అంతే ప్రాణాలు ఇచ్చేవాళ్ళతోపాటు, ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా..
Aathmeeyulu Novel (ఆత్మీయులు)
You can download the Aathmeeyulu Novel PDF using the link given below.